సంతాన కాంక్షతో పుత్రదా ఏకాదశి వ్రతం.. తులసి దళాలతో పూజ ఎందుకంటే?
భారతదేశం, ఆగస్టు 22 -- హిందూ సంప్రదాయంలో ఏకాదశి వ్రతాలకు ఎంతో విశిష్ట స్థానం ఉంది. అందులోనూ శ్రావణ మాసంలో వచ్చే పుత్రదా ఏకాదశికి ప్రత్యేకమైన మహత్యం ఉంది. ఈ ఏడాది ఆగస్టు 23న ఈ పవిత్రమైన వ్రతం రానుంది. పేరుకు తగినట్లే ఈ ఏకాదశి సంతాన ప్రాప్తికి, సంతాన సౌభాగ్యానికి అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు. కేవలం సంతానం కోసమే కాకుండా, కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరియడానికి, సకల పాపాలు తొలగి శ్రీ మహావిష్ణువు కృపాకటాక్షాలు పొందడానికి భక్తులు ఈ నిష్టతో ఉపవాసం ఉంటారు.
ఈ ప్రత్యేక రోజున ఆచరించే కొన్ని సంప్రదాయాలు, పూజా విధానాలకు విశేష ఫలితం ఉంటుందని నమ్ముతారు. కేవలం ఆహారానికి దూరంగా ఉండటమే వ్రతం కాదు; మనసు, మాట, ప్రవర్తనలో సంయమనం పాటించడమే అసలైన సాధనగా పెద్దలు చెబుతుంటారు.
పుత్రదా ఏకాదశి పూజా సమయంలో శ్రీమహావిష్ణువుకు తులసి దళాలను సమర్పించడం ఆచారంగా వస్తో...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.