శ్రావణ అమావాస్య నాడు ఈ 3 పనులు చేస్తే పితృదేవతల ఆశీస్సులు, సిరి సంపదలు!
భారతదేశం, సెప్టెంబర్ 9 -- హిందూ ధర్మంలో శ్రావణ మాసానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ మాసంలో వచ్చే అమావాస్య తిథి పితృ దేవతల ఆరాధనకు, పూర్వీకుల రుణం తీర్చుకోవడానికి అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ ఏడాది శ్రావణ అమావాస్య రెండు రోజుల పాటు రానుంది.
సెప్టెంబర్ 10వ తేదీ ఉదయం 10:33 గంటలకు ప్రారంభమై, సెప్టెంబర్ 11 ఉదయం 8:56 గంటలకు ఈ తిథి ముగుస్తుంది. అయితే ఉదయ తిథి ప్రకారం సెప్టెంబర్ 11నే పూజా కార్యక్రమాలు, దానధర్మాలు నిర్వహించడం శ్రేయస్కరం. ఈ పవిత్ర రోజున కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేయడం ద్వారా జీవితంలోని ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, కుటుంబంలో సిరిసందపలు వర్ధిల్లుతాయని విశ్వసిస్తారు.
డబ్బు సమస్యలతో సతమతమవుతున్నవారు భద్రపద అమావాస్య రోజున తులసి మాల సహాయంతో 108 సార్లు గాయత్రీ మంత్రాన్ని జపించాలి. ఇది ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీని తొలగించి సానుకూల వాతావరణ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.