భారతదేశం, నవంబర్ 25 -- ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని అనుకుంటారు. అందుకోసం పూజలు చేయడం, పరిహారాలను పాటించడం, ఆలయాలను సందర్శించడం వంటివి చేస్తూ ఉంటారు. నాగ, సర్ప దోషాలతో కూడా చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఈ దోషాల నుంచి బయటపడడానికి కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శిస్తూ ఉంటారు. కర్ణాటక రాష్ట్రంలో ప్రత్యేకమైన మూడు సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉన్నాయి. వాటిలో మొట్టమొదటి ప్రఖ్యాత కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం.
రెండవది ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రం, మూడవది నాగలమడక సుబ్రహ్మణ్య క్షేత్రం. ఈ మూడు క్షేత్రాలకు కూడా నిత్యం భక్తులు వస్తూ ఉంటారు. దూర ప్రాంతాల నుంచి కూడా ఈ ఆలయాలకు వెళుతూ ఉంటారు. ఇవి మూడు కూడా కర్ణాటకలో వెలసిన అద్భుతమైన సుబ్రహ్మణ్య క్షేత్రాలు. మరో విషయం ఏంటంటే, ఈ మూడు ఆలయాలని కలిపితే సర్పాకారం వస్తుంది. ఇక ఈరోజు కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రానికి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.