Hyderabad, అక్టోబర్ 2 -- తొమ్మిది రోజులు పాటు అమ్మవారిని భక్తి, శ్రద్ధలతో ఆరాధించి దశమి రోజు విజయదశమిని జరుపుతారు. అయితే, ఈ నవరాత్రుల్లో శమీ పూజను కూడా చేస్తారు. దేవదానువులు పాలసముద్రమును మదించినప్పుడు అమృతం వచ్చింది విజయ దశమి నాడే. శ్రవణ నక్షత్రంతో కలిసిన అశ్వయుజ దశమికి విజయ సంకేతం ఉంటుంది. కనుక విజయదశమి అని పేరు వచ్చింది. విజయ దశమి నాడు ఏ పనే మొదలు పెట్టినా కచ్చితంగా విజయవంతమవుతుందని నమ్ముతారు.
విజయ దశమి నాడు శమీ పూజ చాలా ముఖ్యమైనది. శమీ వృక్షం అంటే జమ్మి చెట్టు. అజ్ఞాతవాసానికి వెళ్లేందుకు ముందు పాండవులు ఆయుధాలను, వస్త్రాలను శమీ వృక్షంపై దాచిపెట్టారు. అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత ఆ వృక్షాన్ని పూజించి తిరిగి ఆయుధాలను, వస్త్రాలను పొంది శమీ వృక్ష రూపమున ఉన్న అపరాజిత దేవి ఆశీస్సులు పొందారు. ఆ తర్వాత కౌరవులపై విజయాన్ని సాధించారు.
రాముడు కూడా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.