భారతదేశం, ఆగస్టు 23 -- వాట్సాప్లో వచ్చిన ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్ (పెళ్లి శుభలేఖ)ను ఓపెన్ చేసి, ఓ ప్రభుత్వ ఉద్యోగి దాదాపు రూ. 2లక్షలు నష్టపోయాడు! మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో ఈ సైబర్ మోసం జరిగింది.
బాధితుడికి ఆగస్ట్ 30న జరగబోయే పెళ్లికి ఆహ్వానం పంపిస్తూ గుర్తు తెలియని నంబర్ నుంచి ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది.
"వెల్కమ్. షాదీ మే జరూర్ ఆయే (పెళ్లికి తప్పకుండా రండి). 30/08/2025. ప్రేమ అనేది సంతోషపు ద్వారాలను తెరిచే తాళం చెవి," అని ఆ మెసేజ్లో ఉంది. దాని కింద పెళ్లి శుభలేఖకు సంబంధించిన పీడీఎఫ్ ఫైల్ ఉంది. బాధితుడు దానిని ఓపెన్ చేశాడు.
కానీ అది పీడీఎఫ్ ఫైల్ కాదు! ఒక ఏపీకే (ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజీ) ఫైల్. దీనిని పెళ్లి కార్డులాగా మార్చి, వినియోగదారుల ఫోన్లను హ్యాక్ చేసి ముఖ్యమైన డేటాను దొంగిలించడానికి వాడారు.
బాధితుడు ఆ ఫైల్పై ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.