Hyderabad, సెప్టెంబర్ 29 -- మలయాళం థ్రిల్లర్ మూవీ ఫ్యాన్స్.. మీకోసం మరో సినిమా రాబోతోంది. ఈ మూవీ పేరు మిరాజ్ (Mirage). సెప్టెంబర్ 19న థియేటర్లలో రిలీజైంది. జీతూ జోసెఫ్ డైరెక్టర్ కావడం, అందులోనూ థ్రిల్లర్ జానర్ లో రావడంతో భారీ అంచనాలు మధ్య రిలీజైంది. కానీ ఆ అంచనాలను అందుకోలేకపోయింది. ఇప్పుడు నెల రోజుల్లో ఓటీటీలోకి రాబోతోంది.
మలయాళం థ్రిల్లర్ మూవీ మిరాజ్ థియేటర్లలో రిలీజైన నెల తర్వాత ఓటీటీలోకి రాబోతోంది. మిరాజ్ అంటే ఎండమావి అని అర్థం. ఇదో థ్రిల్లర్ సినిమా. ఈ మూవీ అక్టోబర్ 23 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాకు ఐఎండీబీలో 7.2 రేటింగ్ ఉంది.
దృశ్యం, నేరు, మెమొరీస్ లాంటి థ్రిల్లర్ సినిమాలను అందించిన డైరెక్టర్ జీతూ జోసెఫ్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. అయితే గతంలోని అతని థ్రిల్లర్స్ తో పోలిస్తే.. ఇది చాలా వీక్ గా ఉందన్న రివ్యూల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.