భారతదేశం, జూలై 25 -- అంతర్జాతీయ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ విన్ఫాస్ట్.. ఈ ఆగస్టులో భారతదేశంలో రెండు ఈవీలను లాంచ్ చేయనుంది.అవి వీఎఫ్6, వీఎఫ్7. వీటి బుకింగ్స్ ఇప్పటికే అధికారిక వెబ్సైట్లో మొదయ్యాయి. రూ.21వేల టోకెన్ అమౌంట్తో ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు వీఎఫ్7కి సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించింది. వీఎఫ్7 ఎలక్ట్రిక్ ఎస్యూవీ వేరియంట్లు, ఔటర్ కలర్ ఆపన్ష్, కీలక ఫీచర్లను ఆవిష్కరించింది. ఇది ఈ ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్యూవీ నుంచి కొనుగోలుదారులు ఏమి ఆశించవచ్చో స్పష్టమైన చిత్రాన్ని అందిస్తుంది. పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..
విన్ఫాస్ట్ వీఎఫ్7 మూడు విభిన్న వేరియంట్లలో లభ్యం కానుంది: ఎర్త్, విండ్, స్కై. ప్రతి వేరియంట్ విభిన్న కస్టమర్ అవసరాలకు తగిన ఫీచర్లు, పనితీరును అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి వేరియంట...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.