భారతదేశం, డిసెంబర్ 24 -- పసిడి ప్రియులకు బంగారం ధరలు షాక్ ఇస్తుంటే, ప్లాటినం ఏకంగా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. బుధవారం (డిసెంబర్ 24, 2025) నాటి ట్రేడింగ్లో ప్లాటినం ధర ఒకానొక దశలో ఔన్స్కు $2,378 అనే చారిత్రాత్మక గరిష్ట స్థాయిని చేరుకుంది. ఈ ఏడాది ప్రారంభం నుండి ఇప్పటివరకు ప్లాటినం ఏకంగా 162% పెరగడం విశేషం. 1987 తర్వాత ప్లాటినం ధరలో ఇంతటి భారీ వార్షిక పెరుగుదల నమోదు కావడం ఇదే తొలిసారి.
సాధారణంగా అందరూ బంగారం పైనే దృష్టి పెడతారు. కానీ 2025లో ప్లాటినం రాబడి బంగారాన్ని మించిపోయింది.
గోల్డ్: ఈ ఏడాది 80% పెరిగింది.
సిల్వర్: అక్టోబర్లో వచ్చిన షార్ట్ స్క్వీజ్ వల్ల 150% లాభపడింది.
ప్లాటినం: అన్నింటినీ వెనక్కి నెట్టి 162% వృద్ధితో కింగ్లా నిలిచింది.
మరోవైపు పల్లాడియం ధర కూడా ఈ ఏడాది 121% పెరిగి, మూడేళ్ల గరిష్టమైన $2,022కి చేరుక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.