భారతదేశం, ఆగస్టు 7 -- బుధవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 166 పాయింట్లు పడి 80,544 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 75 పాయింట్లు కోల్పోయి 24,574 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం 51 పాయింట్లు పెరిగి 55,411 వద్దకు చేరింది.
రష్యా చమురు దిగుమతికి 'శిక్ష' అంటూ భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50శాతం టారీఫ్ విధించిన నేపథ్యంలో గురువారం ట్రేడింగ్ సెషన్లో దేశీయ స్టాక్ మార్కెట్పై టారీఫ్ ప్రభావం ఎంత ఉంటుంది? అనేది ఆసక్తికరంగా మారింది.
బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 4,196.77 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,954.61 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. గురువారం ట్రేడింగ్ సెషన్ని స్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.