భారతదేశం, ఆగస్టు 14 -- దేశంలో రహదారి ప్రయాణాలను మరింత సులభతరం చేసేందుకు తలపెట్టిన ఫాస్టాగ్ వార్షిక పాస్ ఆగస్ట్ 15న అందుబాటులోకి రానుంది. దీని ద్వారా ఏడాదికి ఒకేసారి రూ. 3,000 చెల్లించి జాతీయ రహదారులపై అపరిమితంగా ప్రయాణించవచ్చు!
సాధారణ ఫాస్టాగ్ రీఛార్జి విధానంలో బ్యాలెన్స్ అయిపోయినప్పుడు మళ్లీ రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ వార్షిక పాస్తో ఏడాది పాటుగానీ లేదా 200 టోల్ క్రాసింగ్లు పూర్తయ్యే వరకు గానీ, వీటిలో ఏది ముందైతే అది వర్తిస్తుంది. ఇది తరచూ హైవేలు, ఎక్స్ప్రెస్వేలపై ప్రయాణించే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పాస్తో ఏడాది పొడవునా అదనపు రీఛార్జీలు లేకుండా జాతీయ రహదారులపై అపరిమితంగా ప్రయాణించవచ్చు.
అంతేకాకుండా.. తక్కువ దూరం ప్రయాణించే వారి కోసం డిస్టెన్స్-బేస్డ్ ప్రైసింగ్ మోడల్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ విధానంలో ప్రయ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.