భారతదేశం, జనవరి 3 -- రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలోని కరీంనగర్ లోని నర్సింగ్ కాలేజీలో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో డేటా ఎంట్రీ ఆపరేటర్, రికార్డు అసిస్టెంట్, అసిస్టెంట్ లైబ్రేరియన్, ఎలక్ట్రిషియన్, కుక్, ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, కిచెన్ బాయ్ ఉద్యోగాలున్నాయి. వీటిని ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....