భారతదేశం, ఆగస్టు 14 -- దేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన ఐసీఐసీఐ బ్యాంక్.. కనీస నిల్వ (మినిమమ్ బ్యాలెన్స్) నిబంధనలను సవరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అంతకుముందు సేవింగ్స్ అకౌంట్పై పెంచిన కనీస నిల్వపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో బ్యాంక్ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. కొత్త నిబంధనల ప్రకారం.. కనీస నిల్వ మొత్తం గతంలో ప్రకటించిన దాని కంటే గణనీయంగా తగ్గింది.
బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం, కొత్త నిబంధనలు ఇలా ఉన్నాయి:
పట్టణ, మెట్రో ప్రాంతాలు: ఇంతకుముందు రూ. 50,000గా ఉన్న కనీస నిల్వను ఇప్పుడు రూ. 15,000కి తగ్గించారు.
సెమీ అర్బన్ ప్రాంతాలు: సేవింగ్స్ అకౌంట్లకు మినిమమ్ బ్యాలెన్స్ రూ. 7,500కి సవరించారు.
గ్రామీణ ప్రాంతాలు: గ్రామీణ కస్టమర్ల కోసం కనీస నెలవారీ సగటు నిల్వ (ఎంఏబీ)ని రూ. 2,500గా నిర్ణయించారు. ఇది...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.