భారతదేశం, సెప్టెంబర్ 11 -- పరీక్షల మూల్యాంకన విధానంలో కీలక మార్పు తీసుకొచ్చింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ). షిఫ్టుల్లో జరిగే పరీక్షల కోసం కొత్త నార్మలైజేషన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. మూల్యాంకనలో పారదర్శకత, నిష్పక్షపాతంగా ఉండేలా 'ఈక్విపర్సంటైల్' పద్ధతిని అమలు చేయనున్నట్లు ప్రకటించింది.
మల్టిపుల్ షిఫ్టుల్లో నిర్వహించే ఎస్ఎస్సీ పరీక్షల్లో ప్రశ్నపత్రాల కఠినత్వం వేర్వేరుగా ఉండవచ్చు. దీని వల్ల ఏ షిఫ్టులోనూ అభ్యర్థులు నష్టపోకుండా ఉండేందుకు నార్మలైజేషన్ విధానం అవసరమని ఎస్ఎస్సీ తన అధికారిక ప్రకటనలో వివరించింది.
"అభ్యర్థులందరికీ సరైన న్యాయం జరిగేలా చూడటానికి, కమిషన్ స్కోర్లను నార్మలైజ్ చేస్తుంది. దీని ద్వారా వేర్వేరు షిఫ్టుల అభ్యర్థుల మార్కులను ఒకే ప్రమాణంపై పోల్చి చూడవచ్చు," అని పేర్కొంది.
ఇంతకుముందు, ఈ నార్మలైజేషన్ ప్రక్రియ టాప్ స...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.