భారతదేశం, ఆగస్టు 13 -- మంగళవారం ట్రేడింగ్ సెషన్ని సూచీలు నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 368 పాయింట్లు పడి 80,240 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 98 పాయింట్లు కోల్పోయి 24,487 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 467 పాయింట్లు పడి 55,044 వద్దకు చేరింది.
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 3,375.70 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,525.79 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈ ఆగస్ట్ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 18,597.22 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 46,293.67 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. బుధవారం ట్రేడింగ్ సెషన్ని లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 60 పాయింట్ల లాభంలో ఉండటం ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.