భారతదేశం, ఆగస్టు 11 -- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై విధించిన టారీఫ్ కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని సూచీలు భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 765 పాయింట్లు పడి 79,858 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 233 పాయింట్లు కోల్పోయి 24,363 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 516 పాయింట్లు పడి 55,005 వద్దకు చేరింది.
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,932.81 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 7,723.66 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు.
ఈ ఆగస్ట్ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 14,018.87 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 36,795.52 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక ద...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.