భారతదేశం, సెప్టెంబర్ 29 -- శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 733 పాయింట్లు పడి 80,426 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 236 పాయింట్లు కోల్పోయి 24,655 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 587 పాయింట్లు పడి 54,389 వద్దకు చేరింది.
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 5,564.75 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,599.84 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 120 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
"నిఫ్టీ50 ప్రస్తుతం 20-డే, 50-డే ఈఎంఐల దిగువన ట్రేడ్ అవుతోంది. 200-డే ఈఎంఐకి చేరువలో ఉంది. ఇది నెగిటివ్ సెంటిమెంట్ని స్పష్టం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.