Hyderabad, జూన్ 13 -- ఒడిశాలోని పూరీలో ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జగన్నాథుని రథయాత్ర జరుగుతుంది, ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ సంవత్సరం జగన్నాథ రథయాత్ర 27 జూన్, 2025న ప్రారంభమవుతుంది, దీనిలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొనడానికి వస్తారు.
జగన్నాధుని రథాన్ని లాగిన వారికి పుణ్యం లభిస్తుందని చెబుతారు. ఈ యాత్రలో ప్రత్యేకత ఏమిటంటే, జగన్నాథుడు తన అన్న బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి తన అత్తగారి ఇల్లు 'గుండిచా మందిర్'కు వెళతారు.
మీరు కూడా జగన్నాథుని ఆలయానికి వెళ్లాలని ఆలోచిస్తుంటే, ఇక్కడ నుండి తిరిగి వెళ్ళేటప్పుడు కొన్ని వస్తువులను ఇంటికి తీసుకు వస్తే మంచిది. జగన్నాథుని ఆలయం నుండి ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవితో పాటు అన్నపూర్ణ దేవి అనుగ్రహం కలిగి, సంతోషం ఉండచ్చు. పూరీని భూమిపై వైకుంఠం అంటారు.
ఆలయం నుండి క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.