భారతదేశం, జూలై 27 -- భారత దేశంలో లభిస్తున్న చౌకైన ఎలక్ట్రిక్ కార్లలో ఎంజీ కామెట్ ఈవీ ఒకటి. ఇక ఇప్పుడు, ఈ ఈవీ ధరలను జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ పెంచింది. వేరియంట్ను బట్టి ఈ ఎలక్ట్రిక్ వాహనం ధర రూ. 15,000 వరకు పెరిగింది. మే 2025లో బ్రాండ్ విధించిన మునుపటి ధరల పెంపు తర్వాత ఇది రెండోసారి. ఈ ధరల పెంపుతో పాటు కంపెనీ బ్యాటరీ-యాస్-ఎ-సర్వీస్ (BaaS) ప్రోగ్రామ్ ద్వారా బ్యాటరీ అద్దె ధరలు కూడా ప్రభావితం కానున్నాయి.
ఎక్స్-షోరూమ్ ధరల పెంపుతో పాటు జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ తమ BaaS సబ్స్క్రిప్షన్ రుసుమును కిలోమీటర్కు రూ. 2.90 నుంచి రూ. 3.10కి పెంచింది. ఈ పెంపు చిన్నదిగా కనిపించినా.. ప్రతి 1,000 కి.మీ.కు అదనంగా రూ. 200 భారం పడుతుంది. తరచుగా వాహనం వాడే వారికి ఇది కాలక్రమేణా గణనీయంగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఇది ఎలక్ట్రిక్ వాహనం నిర్వహణ ఖర్చుపై ప్ర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.