భారతదేశం, మార్చి 7 -- చైత్ర నవరాత్రులు హిందూ మతంలో అత్యంత పవిత్రమైన, శక్తివంతమైనవి భావిస్తారు, ఈ తొమ్మిది రోజులు కూడా దుర్గామాత తొమ్మిది రూపాలను పూజిస్తారు. ఇది తొమ్మిది రోజుల పాటు ఉంటుంది. కలశ స్థాపనతో ప్రారంభమై శ్రీరామనవమితో ముగుస్తుంది. ఈ సమయంలో కొత్త తెలుగు సంవత్సరం కూడా ప్రారంభమవుతుంది.

ఈ సంవత్సరం 2026లో చైత్ర నవరాత్రులు 19 మార్చి 2026, గురువారం నుండి ప్రారంభమై, 27 మార్చి 2026, శుక్రవారం శ్రీరామనవమితో ముగుస్తాయి. మార్చి 19న ఉదయం 6.52 గంటల నుంచి కలశ స్థాపన చేసుకోవచ్చు. ఈ రోజుల్లో ఇంట్లో కొన్ని ప్రత్యేక వస్తువులను తీసుకురావడం ద్వారా దుర్గాదేవి యొక్క ప్రత్యేక అనుగ్రహం కలుగుతుంది, సమస్యలు తొలగిపోతాయి. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు కలుగుతాయి.

చైత్ర నవరాత్రులు సమయంలో వెండి నాణెం ఇంటికి తీసుకురావడం చాలా శుభప్రదమైనది. ఇది లక్ష్మీదేవి రూపంగా భావి...