భారతదేశం, జనవరి 21 -- దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న MSME రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI)లో రూ. 5,000 కోట్ల మూలధనాన్ని ఇవ్వడానికి ఆమోదం తెలిపారు.
ఈ రూ. 5,000 కోట్ల ఈక్విటీ పెట్టుబడిని కేంద్ర ఆర్థిక సేవల విభాగం మూడు విడతల్లో సిడ్బీకి అందించనుంది:
ఈ పెట్టుబడి వల్ల సిడ్బీ తన రుణ సామర్థ్యాన్ని పెంచుకోవడమే కాకుండా, తక్కువ వడ్డీకే చిన్న పరిశ్రమలకు రుణాలు ఇచ్చే అవకాశం కలుగుతుంది.
ప్రభుత్వ అంచనాల ప్రకారం ఈ నిర్ణయం వల్ల కింది మార్పులు చోటుచేసుకోనున్నాయి.
అసంఘటిత రంగ కార్మికుల కోసం 2015లో ప్రారంభించిన అటల్ పెన్షన్ యోజనను 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రస్తుతం ఈ పథకంల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.