కిడ్నీ స్టోన్స్ ముందస్తు లక్షణాలు: నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే
భారతదేశం, జూన్ 26 -- కిడ్నీలో రాళ్లు (కిడ్నీ స్టోన్స్) అనేవి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. శరీరంలోని ఖనిజ వ్యర్థాలు ఒకదానికొకటి అంటుకుపోయి గట్టిపడటం వల్ల ఇవి ఏర్పడతాయి. భువనేశ్వర్లోని మణిపాల్ హాస్పిటల్ యూరాలజీ అసోసియేట్ కన్సల్టెంట్ డాక్టర్ సర్బ్జిత్ మోహపాత్ర ప్రకారం, వేసవి కాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తుంది. ఎండ తీవ్రత వల్ల డీహైడ్రేషన్ బారిన పడటం, చెమట ఎక్కువగా పట్టినా తగినంత నీరు తాగకపోవడం వల్ల మూత్రం పరిమాణం తగ్గిపోతుంది. దీనివల్ల మూత్రంలో రాళ్లు ఏర్పడే ఖనిజాల సాంద్రత పెరుగుతుంది.
వేసవిలో ఎక్కువసేపు ఎండలో ప్రయాణించడం, ఉప్పు ఎక్కువగా ఉండే రోడ్సైడ్ స్నాక్స్ తినడం, నీళ్లు తాగకుండా టీ లేదా కాఫీలు ఎక్కువగా తీసుకోవడం, మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవడం వంటి అలవాట్లు కిడ్నీ స్టోన్స్ ముప్పును పెంచుతాయి. ప్రధాన కారణాల జాబితా ఇక్కడ చూడొచ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.