భారతదేశం, జూలై 22 -- పీఓ, ఎస్ఓ రిక్రూట్మెంట్ 2025 దరఖాస్తు గడువును పొడిగించింది ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్). ప్రొబేషనరీ ఆఫీసర్, స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి జులై 28, 2025 చివరి తేదీ అని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్సైట్ ibps.inలో రిజిస్ట్రేషన్ లింక్ను పొందవచ్చు.
ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 5208 ప్రొబేషనరీ ఆఫీసర్లు, 1007 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
పీఓ దరఖాస్తుకు డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఎస్ఓ దరఖాస్తుకు డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు క్రింది దశలను అనుసరించవచ్చు:
స్టెప్ 1- ముందుగా, ఐబీపీఎస్ అధికారిక వెబ్సైట్ ibps.inని సందర్శించండి....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.