భారతదేశం, జనవరి 26 -- భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విప్లవం ఇప్పుడు జాతీయ రహదారులపై స్పష్టంగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఈవీల వాడకం పెరుగుతుండటంతో, గత ఏడాది కాలంగా ప్రధాన జాతీయ రహదారుల వెంట ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాలు కూడా అనూహ్యంగా పుంజుకున్నాయి. మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం, ప్రైవేట్ కంపెనీలు చూపుతున్న చొరవ దీనికి ప్రధాన కారణం.
డేటా అనలిటిక్స్ ప్లాట్ఫారమ్ 'ఎక్స్ప్ విత్ ఈవీస్' నుంచి సేకరించిన తాజా సమాచారం ప్రకారం.. 2025లో దేశంలోని కీలక మార్గాల్లో పబ్లిక్ ఛార్జర్ల సంఖ్య 40 నుంచి 90 శాతం వరకు పెరిగింది!
"దేశవ్యాప్తంగా ఈవీ ఛార్జర్ల విస్తరణను పరిశీలిస్తే, ప్రధాన జాతీయ రహదారులపై ఇప్పుడు ఛార్జర్ల లభ్యతలో పెద్దగా అంతరాలు లేవు," అని ఎక్స్ప్ విత్ ఈవీస్ వ్యవస్థాపకుడు ప్రియాంశ్ మురార్కా తెలిపారు.
"దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.