Hyderabad, సెప్టెంబర్ 22 -- నవరాత్రులు ఈరోజు నుంచి మొదలవుతున్నాయి. హిందూ ధర్మంలో నవరాత్రులకు ఉన్న విశిష్టత ఇంతా అంతా కాదు. ఈ తొమ్మిది రోజులు కూడా దుర్గాదేవిని తొమ్మిది రూపాలలో పూజిస్తారు, ఉపవాసం ఉంటారు. చివరి రోజు అంటే పదవ రోజు విజయదశమి పండుగను జరుపుకుంటారు.
నవరాత్రులలో మొదటి రోజు మట్టితో చేసిన కలశంతో కలశ స్థాపన చేస్తే శుభ ఫలితాలను పొందవచ్చు. ఈరోజు దసరా నవరాత్రి కలశ స్థాపన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. దసరా నవరాత్రులకు ఎలాంటి కలశ పెట్టాలనే విషయాన్ని కూడా చూసేద్దాం.
చాలా మంది కలశ స్థాపన చేయకపోయినా, మట్టితో చేసిన పాత్ర పెట్టకుండా ఇతర లోహాలతో చేసిన వాటిని పెడితే ఫలితం దక్కదని నమ్ముతారు. కలశాన్ని పెట్టి నీటితో నింపి, మామిడి ఆకులు పెట్టి అలంకరిస్తారు. కలశం చుట్టూ దారం కట్టి, పైన కొబ్బరికాయతో అలంకరిస్తారు.
గమనిక : ఈ కథనంలో మీకు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.