Hyderabad, సెప్టెంబర్ 22 -- ఈరోజు నుంచి దసరా నవరాత్రులు మొదలవుతున్నాయి. తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం వలన శుభ ఫలితాలను పొందవచ్చు. పురాణ గ్రంథాల ప్రకారం చూసినట్లయితే ఒక్కో దేవతకు ఒక్కో పువ్వు అంటే ఎంత ఇష్టం. మరి ఈ దసరా నవరాత్రుల్లో ఏ రోజు ఏ పూలను సమర్పించడం వలన అదృష్టం, శ్రేయస్సు కలుగుతాయి?
సానుకూల శక్తి లభించాలంటే ఏ పూలను సమర్పించాలి వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ తొమ్మిది రోజులు ఏ పూలను ఎప్పుడు సమర్పించాలో తెలుసుకుంటే శుభ ఫలితాలను పొందవచ్చు. శ్రేయస్సు, అదృష్టాన్ని కూడా కలిగేలా చేసుకోవచ్చు.
మొదటి రోజు శైలపుత్రి పూజ. ఈరోజు అమ్మవారికి తెల్లటి పువ్వులను లేదా తెల్లటి కమలాలను సమర్పించడం మంచిది. ఈ పూలను సమర్పించడం వలన జీవితంలో శాంతి ఉంటుంది, స్థిరత్వం కూడా ఉంటుంది.
రెండవ రోజు అమ్మవారికి మల్లెపూలు, గులాబీలు స...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.