భారతదేశం, డిసెంబర్ 19 -- ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ధ్యాన సాధకులు డిసెంబర్ 21న హార్ట్ఫుల్నెస్ ప్రధాన కార్యాలయం అయిన కన్హా శాంతి వనంలో(హైదరాబాద్ శివారు) సమావేశమవుతారు. ఈ మహత్తరమైన ప్రారంభోత్సవ కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హార్ట్ఫుల్నెస్ మార్గదర్శి మరియు శ్రీరామ చంద్ర మిషన్ అధ్యక్షులు దాజీ హాజరుకానున్నారు.
దాజీ మార్గదర్శకత్వంలో దాదాపు 40,000 మంది కన్హా శాంతివనంలో ప్రత్యక్షంగానూ, అలాగే ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఆన్లైన్లోనూ ధ్యానం చేయడానికి ఈకార్యక్రమంలో పాల్గొంటారని భావిస్తున్నారు. ఆయన ధ్యానాన్ని ప్రాణహుతి ద్వారా కొనసాగిస్తారు, ఇది హార్ట్ఫుల్నెస్ యొక్క అద్వితీయమైన ప్రాచీన సాంకేతిక ప్రక్రియ. ఈ కార్యక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.