భారతదేశం, ఆగస్టు 18 -- టాటా మోటార్స్ తన న్యూ జనరేషన్ సియెర్రా ఎస్యూవీని భారత మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన 'భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో'లో టాటా ఈ సియెర్రా మోడల్ను ప్రదర్శించింది. టాటా సంస్థ అధికారికంగా విడుదల తేదీని ప్రకటించనప్పటికీ, దీపావళి 2025 నాటికి టాటా సియెర్రా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇక ఇప్పుడు ఈ ఎస్యూవీ రోడ్లపై టెస్టింగ్ చేస్తుండగా మరోసారి కనిపించింది. ఈ స్పై చిత్రాలను బట్టి దీని ఇంటీరియర్ అత్యంత ప్రీమియంగా ఉండనుందని తెలుస్తోంది.
కొత్త టాటా సియెర్రా ఎస్యూవీ 1.5-లీటర్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో వస్తుందని అంచనాలు ఉన్నాయి. ఈ ఇంజిన్లు టాటా నెక్సాన్ నుంచి తీసుకున్నవి కావచ్చు లేదా హ్యారియర్ లో ఉన్న 2.0-లీటర్ మల్టీజెట్ ఇంజిన్ కూడా ఉండే అవకాశం ఉంది. ఈ ఎస్యూవీ ఎలక్ట్రిక్ వే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.