భారతదేశం, జూలై 19 -- నీట్ పీజీ 2025 అభ్యర్థులకు అలర్ట్! నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్), ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-పోస్ట్ గ్రాడ్యుయేట్ 2025 పరీక్షా నగరాల వివరాలు జులై 21న దరఖాస్తుదారులకు ఈమెయిల్ ద్వారా తెలుస్తాయని తెలియజేసింది.
జూన్లో జరగాల్సిన నీట్ పీజీ 2025 ఆగస్ట్ 3కు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక జూన్ 13 నుంచి 17 వరకు అభ్యర్థులు తమ పరీక్షా నగరం ఎంపికలను తిరిగి సమర్పించడానికి ఎన్బీఈఎంఎస్ అనుమతి ఇచ్చింది.
నీట్ పీజీ 2025 అడ్మిట్ కార్డులు జులై 31న విడుదలవుతాయి. వీటిలో ఇతర వివరాలతో పాటు అభ్యర్థులు తమ పరీక్షా కేంద్రాల చిరునామాను తెలుసుకోవచ్చు.
ఏవైనా సందేహాలు ఉంటే, అభ్యర్థులు ఎన్బీఈఎంఎస్ హెల్ప్లైన్ నెంబర్ +91-7996165333 ని ఉదయం 9:30 నుంచి ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.