భారతదేశం, ఆగస్టు 6 -- మంగళవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 308 పాయింట్లు పడి 80,710 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 73 పాయింట్లు కోల్పోయి 24,650 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 259 పాయింట్లు పడి 55,360 వద్దకు చేరింది.
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 2,383.44 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,788.87 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. బుధవారం ట్రేడింగ్ సెషన్ని ఫ్లాట్గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 25 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
"నిఫ్టీ50కి 24,530 లెవల్ కీలక సపోర్ట్గా ఉండనుంది. 24,780- 24,950 లెవల్స్ రెసిస్టెన్స్గా ఉన్నాయి," అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ డిప్యూ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.