భారతదేశం, ఆగస్టు 26 -- సోమవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 329 పాయింట్లు పెరిగి 81,636 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 98 పాయింట్లు వృద్ధిచెంది 24,968 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం 10 పాయింట్లు పడి 55,139 వద్దకు చేరింది.
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 2,466.24 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3176.69 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈ ఆగస్ట్ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 28,217.26కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 69,360.2 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం ట్రేడింగ్ సెషన్ని నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.