భారతదేశం, ఆగస్టు 20 -- నెల్లూరు: వైఎస్సార్సీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సుదీర్ఘ పోరాటం తర్వాత బెయిల్పై విడుదలయ్యారు. అక్రమ మైనింగ్ కేసులో ఆయన 86 రోజులు జైలు జీవితం గడిపిన తర్వాత బుధవారం బెయిల్పై విడుదలయ్యారు.
ఆంధ్రప్రదేశ్ పోలీసులు మే 25-26 తేదీల మధ్య రాత్రి బెంగళూరు శివార్లలో మాజీ మంత్రిని అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉన్నారు.
తనకు ఆగస్టు 18న హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని, అయితే కొన్ని కారణాల వల్ల బుధవారం విడుదల ఆలస్యమైందని కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. విడుదలయ్యాక ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "అక్రమ క్వార్ట్జ్ మైనింగ్ కేసులో 86 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలయ్యాను" అని చెప్పారు.
కాకాణిపై అక్రమ మైనింగ్, అనుమతి లేకుండా పేలుడు పదార్థాల వాడకం, అలాగే గిరిజనులను కులం పేరుతో దూషించినట్లు పోలీసులు నేరారోపణ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.