భారతదేశం, మే 28 -- 2025-26 మార్కెటింగ్ సీజన్లో 14 ప్రధాన ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరల పెంపునకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం ప్ర... Read More
భారతదేశం, మే 28 -- ఆర్జేడీ నేత, బిహార్ అసెంబ్లీలో విపక్ష నాయకుడు తేజస్వీ యాదవ్ కు రెండో సంతానంగా జన్మించిన మగబిడ్డకు లాలు యాదవ్, ఆయన భార్య రబ్రీదేవి స్వయంగా నామకరణం చేశారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్... Read More
భారతదేశం, మే 28 -- పాకిస్థాన్ లోని మురిద్, నూర్ ఖాన్ వైమానిక స్థావరాలపై మే 10న భారత్ జరిపిన సైనిక దాడుల వల్ల జరిగిన నష్టాన్ని కొత్త ఉపగ్రహ చిత్రాలు వెల్లడించాయి. కమాండ్ అండ్ కంట్రోల్ వాహనాలుగా భావించే... Read More