Exclusive

Publication

Byline

Location

'మమ్మల్ని ఇండియాకు తీసుకెళ్లిపోండి'- ఇరాన్​లో నరకం చూస్తున్న భారత విద్యార్థులు..

భారతదేశం, జూన్ 16 -- ఇజ్రాయెల్​- ఇరాన్​ ఉద్రిక్తతలు ఇరు దేశాల ప్రజలతో పాటు ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఇరాన్​లో చదువు కోసం వెళ్లిన భారత విద్యార్థులు.. తాజా పరిణామాల మధ్య నరకం చ... Read More


జూన్​ 16 : రూ. 1లక్ష పైనే బంగారం ధర! తెలుగు రాష్ట్రాల్లో వెండి రేట్లు ఇలా..

భారతదేశం, జూన్ 16 -- దేశంలో బంగారం ధరలు జూన్​ 16, సోమవారం స్వల్పంగా పడినప్పటికీ హైల్​ టైమ్​ హై వద్దే కొనసాగుతున్నాయి. దేశ రాజధాని దిల్లీలో 10గ్రాముల పసిడి(24క్యారెట్లు) ధర రూ. 10 దిగొచ్చి.. రూ. 1,01,8... Read More


ఇజ్రాయెల్​- ఇరాన్​ ఉద్రిక్తతలు.. ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

భారతదేశం, జూన్ 16 -- ఇజ్రాయెల్​- ఇరాన్​ ఉద్రిక్తతల నేపథ్యంలో శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 573 పాయింట్లు పడి 81,119 వద్ద స్థిరపడ... Read More


6000ఎంఏహెచ్​ బ్యాటరీతో ఐక్యూ కొత్త స్మార్ట్​ఫోన్​- ధర రూ.10,000 లోపే!

భారతదేశం, జూన్ 16 -- ఐక్యూ సంస్థ నుంచి ఒక కొత్త బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ లాంచ్​కు రెడీ అవుతోంది. దాని పేరూ ఐక్యూ జెడ్​10 లైట్​. ఇదొక 5జీ స్మార్ట్​ఫోన్​. ఈ ఫోన్​ జూన్​ 18న ఇండియాలో లాంచ్​ అవుత... Read More


ఇజ్రాయెల్​- ఇరాన్​ మధ్య ఉద్రిక్తతలతో ఇండియాలో పెట్రోల్​, డీజిల్​ ధరలు పెరుగుతాయా?

భారతదేశం, జూన్ 16 -- ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలతో ఇండియాలోని సామాన్యుడిపై ఆర్థిక పిడుగు పడే అవకాశం ఉంది! ఈ రెండు దేశాల మధ్య అనిశ్చితి.. ప్రపంచ ఇంధన మార్కెట్లపై, ముఖ్యంగా ముడి చమురు ధ... Read More


రెండు దశల్లో జనగణన- తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటి నుంచి అంటే..

భారతదేశం, జూన్ 16 -- యావత్​ భారత దేశం ఎదురుచూస్తున్న జనగణనపై కేంద్రం సోమవారం అధికారిక నోటిఫికేషన్​ని జారీ చేసింది. 2027 సెన్సస్​ రెండు దశల్లో జరుగుతుందని కేంద్రం వెల్లడించింది. ఈ నోటిఫికేషన్‌లో 2027 జ... Read More


వీధుల్లో మొబైల్​ కవర్లు అమ్ముకునే యువకుడు.. నీట్​ యూజీ 2025ని క్రాక్​ చేశాడు!

భారతదేశం, జూన్ 16 -- నీట్​ యూజీ 2025లో ఉత్తీర్ణత సాధించిన వారి కథలు, కష్టాలు, నిద్రలేని రాత్రుల గురించి ఇప్పుడు దేశ ప్రజలు సోషల్​ మీడియా ద్వారా తెలుసుకుంటున్నారు. అలాంటి వారిలో ఒకరైన రోహిత్​ కుమార్​ క... Read More


అతి తక్కువ వడ్డీకి హోమ్​ లోన్​ ఇస్తున్న బ్యాంకులు ఇవి..

భారతదేశం, జూన్ 15 -- దేశంలో రెపో రేట్లను ఆర్బీఐ (రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా) తగ్గిస్తున్న సమయంలో.. లోన్​లు తీసుకోవడానికి ఇదే సరైన సమయం అని నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే చాలా మంది లోన్​ తీసుకున... Read More


కేదార్‌నాథ్​లో హెలికాప్టర్ ప్రమాదం- ఏడుగురు దుర్మరణం! 6 వారాల్లో 5వ ఘటన..

భారతదేశం, జూన్ 15 -- ఉత్తరాఖండ్‌లో మరో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కేదార్‌నాథ్ ధామ్ నుంచి గుప్తకాశీకి వెళ్తున్న ఒక హెలికాప్టర్ గౌరీకుండ్ సమీపంలో కుప్పకూలింది. తొలుత ఈ విమానం అదృశ్యమైందని గుర్తించిన అ... Read More


ఫోన్​పేతో క్రెడిట్​ కార్డు పేమెంట్స్​ చేయాలా? ఇవి కచ్చితంగా తెలుసుకోవాలి..

భారతదేశం, జూన్ 15 -- దేశంలో డిజిటల్ చెల్లింపులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ డిమాండ్‌కు అనుగుణంగా, ఫోన్‌పే (PhonePe) సులభమైన, నిరంతరాయమైన చెల్లింపు సేవలను అందిస్తూ ప్రముఖ ప్లాట్‌ఫామ్‌గా అవతరించింది. ఫో... Read More