Exclusive

Publication

Byline

Location

8000ఎంఏహెచ్​ బడా బ్యాటరీతో రెండు కొత్త స్మార్ట్​ఫోన్​లు.. త్వరలోనే లాంచ్​!

భారతదేశం, ఆగస్టు 23 -- వన్‌ప్లస్ ఏస్ 6, అలాగే కొత్త రియల్‌మీ ఫోన్ తయారీలో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ రెండు ఫోన్లు ఈ ఏడాది అక్టోబర్‌లో చైనాలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇవి భారత మార్కెట్‌... Read More


అమెరికాలో విషాదం- భారతీయులు ఉన్న బస్సుకు ప్రమాదం.. ఐదుగురు మృతి!

భారతదేశం, ఆగస్టు 23 -- అమెరికాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. నయాగరా ఫాల్స్ సందర్శించి తిరిగి వస్తున్న ఓ టూరిస్ట్ బస్సు, న్యూయార్క్ హైవేపై ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. ఈ బస్సులో ప్ర... Read More


భారత్​లో పెరుగుతున్న 'ఫేక్​' యూనివర్సిటీల సమస్య! ఎలా గుర్తించాలి?

భారతదేశం, ఆగస్టు 23 -- ఇంటర్ లేదా 12వ తరగతి పూర్తయిన తర్వాత విద్యార్థులు ఉన్నత విద్య కోసం కళాశాలల్లో చేరడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే ఇటీవలి కాలంలో ఫేక్​ యూనివర్సిటీల సమస్య పెరుగుతోంది! నకిలీ యూనివర... Read More


టిక్​టాక్​పై నిషేధాన్ని భారత్​ ఎత్తేసిందా? కేంద్ర వర్గాలు ఏం చెప్పాయంటే..

భారతదేశం, ఆగస్టు 23 -- టిక్‌టాక్ వెబ్‌సైట్ హోమ్‌పేజీని భారతదేశంలో కొందరు యాక్సెస్ చేయగలుగుతున్నారనే వార్తలపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. ఈ చైనీస్ యాప్‌పై విధించిన నిషేధాన్ని ఎత్తివేయలేదని కేం... Read More


వాట్సాప్​లో వెడ్డింగ్​ ఇన్విటేషన్​ ఓపెన్​ చేసి.. క్షణాల్లో రూ. 1.9లక్షలు పొగొట్టుకున్న ప్రభుత్వ ఉద్యోగి!

భారతదేశం, ఆగస్టు 23 -- వాట్సాప్‌లో వచ్చిన ఒక వెడ్డింగ్​ ఇన్విటేషన్​ (పెళ్లి శుభలేఖ)ను ఓపెన్​ చేసి, ఓ ప్రభుత్వ ఉద్యోగి దాదాపు రూ. 2లక్షలు నష్టపోయాడు! మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో ఈ సైబర్ మోసం జరిగిం... Read More


బీఎస్​ఎఫ్​ కానిస్టేబుల్​ రిక్రూట్​మెంట్​ 2025 రిజిస్ట్రేషన్​కి ఈరోజే లాస్ట్​ ఛాన్స్​- 10 పాసైతే చాలు..

భారతదేశం, ఆగస్టు 23 -- డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మెన్) పోస్టుల భర్తీకి రిజిస్ట్రేషన్​ ప్రక్రియను ఈరోజు (ఆగస్టు 23, 2025) ముగించనుంది. ఆసక్తి, అర్హత ... Read More


Affordable electric scooter : టీవీఎస్​ నుంచి కొత్త అఫార్డిబుల్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​- లాంచ్​ ఎప్పుడంటే..

భారతదేశం, ఆగస్టు 23 -- ఇండియాలో ఎలక్ట్రిక్​ వాహనాలకు ఉన్న డిమాండ్​ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. మరీ ముఖ్యంగా, 2 వీలర్​ ఎలక్ట్రిక్​ వాహనాలకు విపరీతమైన డిమాండ్​ కనిపిస్తోంది. ఈ నేపథ్యంల... Read More


"స్టెరిలైజేషన్​ చేసి వదిలేయండి.. కానీ"- వీధి కుక్కల వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

భారతదేశం, ఆగస్టు 22 -- దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వీధి కుక్కల వివాదంపై సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్పును వెలువరించింది. వీధి కుక్కులను తీసుకెళ్లి స్టెరిలైజేషన్​- వ్యాక్సినేషన్​ చేసి, ఎక్కడి న... Read More


పార్లమెంట్​లో భద్రత ఉల్లంఘన- గోడ దూకిన వ్యక్తి..

భారతదేశం, ఆగస్టు 22 -- దిల్లీలోని పార్లమెంట్​లో భద్రత ఉల్లంఘన జరిగిందని తెలుస్తోంది. శుక్రవారం ఉదయం ఓ వ్యక్తి గోడ దూకినట్టు సమాచారం. కాగా, అతడిని సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నట్టు సంబంధిత వర్గాలు వెల... Read More


పార్లమెంట్ ప్రాంగణంలో గోడ దూకేందుకు ప్రయత్నించిన వ్యక్తి.. ఎందుకు?

భారతదేశం, ఆగస్టు 22 -- దేశ రాజధాని దిల్లీలోని పార్లమెంట్​ ప్రాంగణంలో గోడను దూకేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడన్న వార్త కలకలం రేపింది. శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దాదాపు రెండేళ్ల క్రి... Read More