Exclusive

Publication

Byline

విచారణ పూర్తి..! సర్కార్ చేతికి 'కాళేశ్వరం కమిషన్' నివేదిక

Telangana,hyderabad, జూలై 31 -- కాళేశ్వరం ప్రాజెక్ట్ పై తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసిన విచారణ కమిషన్‌ తన తుది నివేదిక సమర్పించింది. ఇవాళ బీఆర్‌కే భవన్‌కి వచ్చిన కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ పీసీ ఘోష్‌.. ష... Read More


ఏపీ ఉచిత బస్సు స్కీమ్ అప్డేట్ : 'స్త్రీ శక్తి' పేరు ఖరారు - ఆగస్ట్ 15 నుంచే స్కీమ్ అమలు..!

Andhrapradesh, జూలై 31 -- ఏపీలోని మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు స్కీమ్ అందుబాటులోకి రానుంది. ఆగస్ట్ 15వ తేదీ నుంచి ఈ స్కీమ్ ను ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఆ దిశగా ఆర్టీసీ అధికారు... Read More


హైకోర్టు నుంచి సుప్రీం తీర్పు వరకు..! 'ఎమ్మెల్యేల ఫిరాయింపు' కేసులో ఎప్పుడు ఏం జరిగింది..?

Telangana,hyderabad,delhi, జూలై 31 -- రాష్ట్రంలోని 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారం దేశవ్యాప్తంగా సరికొత్త చర్చకు దారి తీసింది. హైకోర్టులో మొదలైన విచారణపర్వం.. చివరగా సుప్రీంకోర్ట... Read More


బనకచర్లను ఎట్టి పరిస్థితుల్లో నిలువరించాల్సిందే - కేసీఆర్

Telangana, జూలై 30 -- రాష్ట్ర రైతాంగ సంక్షేమం కోసం వ్యవసాయ సంక్షోభాన్ని నివారించడం కోసం రాజీ లేని పోరాటాలు మరింత ఉద్ధృతం చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ సాగునీటి రంగాన్ని ఆగం చ... Read More


ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో కీలక మలుపు - హైదరాబాద్ లో రూ.11 కోట్ల నగదు స్వాధీనం

Hyderabad,telangana, జూలై 30 -- ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఏ40గా ఉన్న వరుణ్‌ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్‌లో సిట్‌ అధికారుల దాడులు చేపట్టారు.శంషాబాద్‌ మండలంలోని కాచారం ఫార్మ... Read More


టీజీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ 2025 : సెకండ్ ఫేజ్ సీట్ల కేటాయింపు - అలాట్‌మెంట్‌ ఇలా డౌన్లోడ్ చేసుకోండి

Telangana,hyderabad, జూలై 30 -- రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో బీటెక్ సీట్ల భర్తీ కొనసాగుతోంది. ఈఏపీసెట్ కౌన్సెలింగ్ ద్వారా ఈ ప్రక్రియను చేపట్టారు. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి కాగా... Read More


జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక : కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరు...? ఈసారి ప్లానేంటి..?

Telangana,hyderabad, జూలై 30 -- రాష్ట్రంలో మరోసారి ఉపఎన్నిక రాబోతుంది. ఈ బైపోల్ తో రాష్ట్ర రాజకీయాలు మరో లెవల్ కి వెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్... Read More


తిరుమల శ్రీవారికి ఇంటిని విరాళంగా ఇచ్చిన హైదరాబాద్‌ దంపతులు - విలువ ఎంతంటే..?

Andhrapradesh,tirumala, జూలై 30 -- కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల శ్రీవారిపై కొందరు అచంచలమైన భక్తిని చాటుకుంటున్నారు. ఏడు కొండల్లోని శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రపంచం నలుమూలల నుంచి నిత్యం భ... Read More


కృష్ణా నదిలో వరద ఉద్ధృతి - ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఓపెన్, లోతట్టు ప్రాంతాలకు హెచ్చరికలు

Andhrapradesh,vijayawada, జూలై 30 -- విజయవాడలోని ప్రకాశం బ్యారేజి వద్ద వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. దీంతోమొత్తం 70 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 15 గేట్లను 2 అడుగుల మేర, 55 గేట... Read More


తిరుమల శ్రీవారి భక్తులకు అప్డేట్ - ఆగస్ట్ నెలలో జరిగే విశేష ప‌ర్వ‌దినాల లిస్ట్ ఇదే

Andhrapradesh,tirumala, జూలై 30 -- తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అప్డేట్ ఇచ్చింది. వచ్చే ఆగస్ట్ నెలలో జరిగే విశేష పర్వదినాల వివరాలను ప్రకటించింది. ఆగ‌స్టు 4న తిరుమ‌ల శ్రీ‌వారి ప‌విత్రోత్స‌వాల‌కు అంక... Read More