Exclusive

Publication

Byline

అక్రమ యూరియా అమ్మకాలను ఆపండి: తెలంగాణ ప్రభుత్వానికి కిషన్ రెడ్డి సూచన

భారతదేశం, ఆగస్టు 22 -- హైదరాబాద్: రాష్ట్రంలో అక్రమంగా యూరియా అమ్మకాలు జరుగుతున్నాయని, దీనివల్ల యూరియా కొరత ఏర్పడి రైతులు ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు.... Read More


పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు అదనంగా రూ. 5 వేల కోట్లు కేటాయించండి: కేంద్ర ఆర్థిక మంత్రికి ముఖ్యమంత్రి వినతి

భారతదేశం, ఆగస్టు 22 -- న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న అభ... Read More


NDA అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కే మా మద్దతు: సీఎం చంద్రబాబు నాయుడు

భారతదేశం, ఆగస్టు 22 -- న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని NDA కూటమి అభ్యర్థిని కాకుండా వేరేవారికి టీడీపీ మద్దతు ఇస్తుందని ప్రతిపక్షాలు ఆశించడం సరికాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నా... Read More


అమరావతిలో దేశంలోనే అతిపెద్ద గ్రంథాలయం: మంత్రి నారా లోకేశ్‌

భారతదేశం, ఆగస్టు 22 -- అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో త్వరలో దేశంలోనే అతిపెద్ద, అత్యంత ఆధునిక కేంద్ర గ్రంథాలయం (సెంట్రల్ లైబ్రరీ) నిర్మించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శుక్ర... Read More


తెలంగాణకు యూరియా కష్టాలు: కేంద్రం రాజకీయ వివక్ష చూపుతోందన్న రాష్ట్ర ప్రభుత్వం

భారతదేశం, ఆగస్టు 22 -- హైదరాబాద్: కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం యూరియా కేటాయింపుల్లో తెలంగాణపై రాజకీయ వివక్ష చూపుతోందని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది. దీనివల్ల యూరియా కొరత ఏర్పడి రైతులు తీవ్ర ఇబ్బందుల... Read More


Google Pixel 10 vs iPhone 16: ఈ ఫ్లాగ్ షిప్ ఫోన్లలో ఏది బెస్ట్ ఛాయిస్?

భారతదేశం, ఆగస్టు 22 -- ఎన్నో అంచనాల మధ్య ఎదురుచూస్తున్న సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్లు మార్కెట్లోకి వచ్చేశాయి. గూగుల్ తన కొత్త సిరీస్ పిక్సెల్ 10, పిక్సెల్ 10 ప్రో, పిక్సెల్ 10 ప్రో ఎక్స్ఎల్ ఫోన్లను విడు... Read More


మలైకా అరోరా ఫిట్‌నెస్ రహస్యం.. 'దేశీ నెయ్యే నా సూపర్ ఫుడ్'

భారతదేశం, ఆగస్టు 22 -- బాలీవుడ్ నటి, ఫిట్‌నెస్ ప్రియురాలు మలైకా అరోరాకు వయసు 51 ఏళ్లు. కానీ ఆమెను చూస్తే ఆ వయసు అని ఎవరూ నమ్మలేరు. నిత్యం యవ్వనంగా, ఫిట్‌గా ఉండే మలైకా, తన సౌందర్యం, ఫిట్‌నెస్ రహస్యాలను... Read More


అమరావతికి Rs.904 కోట్లు.. మైలవరంలో సౌర విద్యుత్ ప్రాజెక్ట్‌కు 1,200 ఎకరాలు

భారతదేశం, ఆగస్టు 22 -- అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. అమరావతిలోని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు Rs.904 కోట్ల విల... Read More


అమరావతికి 904 కోట్లు.. మైలవరంలో సౌర విద్యుత్ ప్రాజెక్ట్‌కు 1,200 ఎకరాలు

భారతదేశం, ఆగస్టు 22 -- అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. అమరావతిలోని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు Rs.904 కోట్ల విల... Read More


గుండె నొప్పి మాత్రమే కాదు... ఈ లక్షణాలు కూడా ధమని పూడికకు హెచ్చరికలే

భారతదేశం, ఆగస్టు 22 -- గుండెపోటు లేదా స్ట్రోక్ ముప్పు నివారించడానికి ధమనుల్లో పూడిక లక్షణాలను ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం. ధమనులు పూడుకుపోవడం అంటే కేవలం గుండెలో నొప్పి రావడం మాత్రమే కాదు. ఇంకా చా... Read More