SBI electoral bonds : "రేపటి కల్లా ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను సమర్పించండి?"- ఎస్బీఐకి సుప్రీం ఆదేశం
భారతదేశం, మార్చి 11 -- SBI electoral bonds hearing : ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించడంలో ఆలస్యం చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై తీవ్ర స్థాయిలో మండిపడింది సుప్రీంకోర్టు. ఈ మేరకు.. వివరాలను సమర్పించేందుకు జూన్ 30 వరకు సమయం కావాలని ఎస్బీఐ వేసిన పిటిషన్ని పక్కనపెట్టేసింది. మంగళవారం నాటికి.. ఎట్టిపరిస్థితుల్లోనైనా వివరాలను సమర్పించాలని, ఆ వివరాలను.. ఎన్నికల సంఘం.. మార్చ్ 15 నాటికి తమ వెబ్సైట్లో పబ్లీష్ చేయాలని తేల్చిచెప్పింది.
సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తాజా తీర్పుతో ఎస్బీఐకి భారీ షాక్ తగిలినట్టు అయ్యింది.
రాజకీయ పార్టీలకు గుర్తు తెలియని వ్యక్తులు, సంస్థల నుంచి నిధులను అనుమతించే కేంద్ర ప్రభుత్వ ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని రాజ్యాంగ విరుద్ధమని తేల్చుతూ.. స్కీమ్ని ఇటీవలే రద్దు చేసింది సుప్రీంకోర్టు. ఏప్రిల్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.