భారతదేశం, ఫిబ్రవరి 5 -- Rebels of Thupakula Gudem: న‌క్స‌లిజం బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కిన తెలుగు మూవీ రెబెల్స్ ఆఫ్ తుపాకుల గూడెం ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ లో బ‌డ్జెట్ మూవీ ఫిబ్ర‌వ‌రి 8 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. 2023 ఫిబ్ర‌వ‌రిలో ఈ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది. ఈ ఏడాది త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. రెబెల్స్ ఆఫ్ తుపాకుల గూడెం ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఈటీవీ విన్ ఇటీవ‌ల అనౌన్స్‌చేసింది. ఈ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీకి మూవీకి జైదీప్ విష్ణు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ప్ర‌వీణ్ కండెల‌, శ్రీకాంత్ రాథోడ్‌, జ‌యేత్రి, వినీత్‌కుమార్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.

న‌క్స‌లిజం బ్యాక్‌డ్రాప్‌లో య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా ద‌ర్శ‌కుడు ద‌ర్శ‌కుడు జైదీప్ విష్ణు ఈ సినిమాను తెర‌కెక్కించారు. చిన్న సినిమాగా తె...