IRCTC Shirdi Tour : 3 రోజుల షిర్డీ ట్రిప్ - నాసిక్ కూడా వెళ్లొచ్చు, ట్రైన్ టూర్ ప్యాకేజీ వివరాలివే
తెలంగాణ,హైదరాబాద్, ఏప్రిల్ 27 -- IRCTC Shirdi Nashik Tour Package 2024: సాయిబాబా భక్తుల కోసం సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది IRCTC టూరిజం. ఇప్పటికే అనేక ప్యాకేజీలను ప్రకటించగా.. తాజాగా SAI SHIVAM పేరుతో మరో ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీని హైదరాబాద్ నుంచి ట్రైన్ జర్నీ ద్వారా ఆపరేట్ చేస్తున్నారు. 4 రోజుల పాటు ఈ ప్యాకేజీ ఉంటుంది. ఒక్క షిర్డీనే కాకుండా. నాసిక్ లోని పలు ప్రముఖ ఆలయాలను చూడొచ్చు. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ మే 03, 2024వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ పూర్తి అయితే. మరో తేదీని కూడా ప్రకటిస్తారు.
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.