Guppedantha Manasu Today Episode: వసుధారపై మనసు పడ్డ మను - శైలేంద్రకు మహేంద్ర పనిష్మెంట్ - రాజీవ్ చనిపోలేదా?
భారతదేశం, ఏప్రిల్ 30 -- Guppedantha Manasu Today Episode: మనును జైలు నుంచి నిర్దోషిగా విడిపించడానికి ఏం చేయాలా అని వసుధార, అనుపమ, మహేంద్ర ఆలోచిస్తారు. రాజీవ్ ప్లాన్ చేసి మనును ఈ కేసులో ఇరికించాడనిఅనుమానపడతారు.
విశ్వనాథం సహాయంతో మంచి లాయర్ను మాట్లాడి మనును జైలు నుంచి విడిపిస్తానని ఏంజెల్ అంటుంది. మను జైలుకు వెళ్లిన విషయం ఇప్పుడే తండ్రితో చెప్పొద్దని ఏంజెల్తో అంటుంది అనుపమ. విశ్వనాథానికి ఈ విషయం తెలిస్తే కంగారు పడతాడని, ఆయన ఆరోగ్యం అసలే బాగాలేదని అనుపమ సలహా ఇస్తుంది.
మనుతో ఒక్కసారి మాట్లాడమని అనుపమకు సలహా ఇస్తుంది ఏంజెల్. ఈ పరిస్థితుల్లో మనును తాను ఫేస్ చేయలేనని, మను ఇప్పుడు నన్ను చూస్తే అతడి బాధ రెట్టింపు అవుతుంది. తన వేదన పెరుగుతుందని అనుపమ బాధగా బదులిస్తుంది. ఏంజెల్తో పాటు మహే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.