Guppedantha Manasu Serial: వసుధార ప్లాన్ రివర్స్ - రాజీవ్ కుట్రలను కనిపెట్టిన రిషి వైఫ్ - మను కళ్లలో భయం
భారతదేశం, మే 7 -- Guppedantha Manasu Serial: రాజీవ్తో కలిసి శైలేంద్ర చేస్తోన్న కుట్రలను బయటపెట్టి మనును జైలు నుంచి విడిపించాలని వసుధార, మహేంద్ర ప్రయత్నిస్తారు. ఈ ప్లాన్లో భాగంగా శైలేంద్రను సీక్రెట్గా మహేంద్ర ఫాలో అవుతుంటాడు. తనను మహేంద్ర ఫాలో అవుతోన్న విషయాన్ని శైలేంద్ర కనిపెడతాడు.
రాజీవ్ బతికే ఉన్నాడని తనకు తెలిసిందని, అతడి కోసమే తాను వెతుకుతున్నానని , అంతే తప్ప నిన్ను ఫాలో కావడం లేదని శైలేంద్రతో అంటాడు మహేంద్ర. తాను కూడా రాజీవ్ను వెతికే పనిలో ఉన్నానని మహేంద్రతో అబద్ధం ఆడుతాడు శైలేంద్ర.
శైలేంద్రకు దొరికిపోవడంతో తన ప్లాన్ ఫెయిలైనట్లేనని మహేంద్ర భయపడిపోతాడు. ఇకపై శైలేంద్ర మనల్ని నమ్మడని, ఎండీ సీట్ ఇస్తానని చెప్పిన తీసుకోకపోవచ్చునని వసుధారతో అంటాడు మహేంద్ర. శైలేంద్ర జగత్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.