Exclusive

Publication

Byline

హాలీవుడ్ ఎప్పుడూ మనల్ని చిన్నచూపే చూసింది.. మన సత్తా ఏంటో చూపించాలనుకున్నా.. అందుకే ఈ సినిమా: రామాయణ ప్రొడ్యూసర్

భారతదేశం, ఫిబ్రవరి 14 -- మన ఇతిహాసం 'రామాయణం'ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో సిల్వర్ స్క్రీన్ పైకి తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. నితేష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్ల... Read More


దిగ్గజ దర్శకుడు, నటుడు కన్నుమూత- ఫిలిం ఛాంబర్ సమావేశంలోనే గుండెపోటు- చివరి శ్వాస వరకు సినిమాకోసం పాటు పడిన జో సైమన్!

భారతదేశం, ఫిబ్రవరి 14 -- కన్నడ చలనచిత్ర పరిశ్రమలో ఒక శకం ముగిసింది. కన్నడ దిగ్గజ దర్శకుడు, నటుడు, గీత రచయిత జో సైమన్ (80) శుక్రవారం గుండెపోటుతో మరణించారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించే... Read More


విజయవాడ కనక దుర్గమ్మ సన్నిధిలో ఏపీ బడ్జెట్ ప్రతులకు ప్రత్యేక పూజలు

భారతదేశం, ఫిబ్రవరి 14 -- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 2026-27 వార్షిక బడ్జెట్ సమర్పణకు ముందు, ఆర్థిక శాఖ సీనియర్ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బడ్జెట్ కాపీలను విజయవాడ కనక దుర్గమ్మ దేవత ముందు ఉంచార... Read More


బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల.. అంతకుముందు దుర్గమ్మ సన్నిధిలో బడ్జెట్ ప్రతులకు ప్రత్యేక పూజలు

భారతదేశం, ఫిబ్రవరి 14 -- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 2026-27 వార్షిక బడ్జెట్ సమర్పణకు ముందు, ఆర్థిక శాఖ సీనియర్ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బడ్జెట్ కాపీలను విజయవాడ కనక దుర్గమ్మ దేవత ముందు ఉంచార... Read More


రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనా.. వచ్చే వారమే అంటూ సోషల్ మీడియాలో బజ్

భారతదేశం, ఫిబ్రవరి 14 -- ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ఐదు సినిమాల్లో అంతంతమాత్రం వసూళ్లు సాధించిన ఏకైక మూవీ భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ మూవీయే ఓటీటీలోకి మొదటగా వస్తుందని భావించినా ఇప్పటి వరకూ రాలేదు. మి... Read More


CBSE exams 2026 : ఈ నెల 17 నుంచి సీబీఎస్​ఈ బోర్డు పరీక్షలు- 10, 12 విద్యార్థులకు కీలక సూచనలు..

భారతదేశం, ఫిబ్రవరి 14 -- సీబీఎస్​ఈ (సెంట్రల్​ బోర్డ్​ ఆఫ్​ సెకండరీ ఎడ్యుకేషన్​) 10, 12వ తరగతి బోర్డు పరీక్షలకు రంగం సిద్ధం చేసింది. ఫిబ్రవరి 17, 2026 నుంచి ప్రారంభం కానున్న ఈ పరీక్షలకు సంబంధించి విద్య... Read More


చారిత్రక సౌత్ బ్లాక్ నుంచి 'సేవా తీర్థ్‌'కు పీఎంఓ.. ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియంగా మారనున్న రైసినా హిల్స్

భారతదేశం, ఫిబ్రవరి 14 -- ప్రధాని కార్యాలయం (PMO) సరికొత్త 'సేవా తీర్థ్' భవనానికి మారుతోంది. దాదాపు 80 ఏళ్లుగా పాలనా కేంద్రంగా ఉన్న సౌత్ బ్లాక్ ఇకపై 'యుగే యుగీన్ భారత్ మ్యూజియం'గా రూపాంతరం చెందనుంది. ఈ... Read More


ఇంటినే కాదు మున్సిపాలిటీని కూడా ఏలుతారు.. మున్సిపల్ ఎన్నికల్లో 1,019 మంది హోమ్ మేకర్స్ విక్టరీ

భారతదేశం, ఫిబ్రవరి 14 -- తెలంగాణ రాష్ట్రంలో ముగిసిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 1,019 మంది గృహిణులు ఎన్నికయ్యారని రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. ఈ గణాంకాలు రాష్ట్రవ్యాప్త... Read More


నాగార్జునకూ ముందే పేమెంట్ చేశాం.. నీవల్లే సినిమా ఆగిపోయింది.. రూ.20 కోట్లు ఇవ్వు: ధనుష్‌ను డిమాండ్ చేస్తున్న ప్రొడ్యూసర్

భారతదేశం, ఫిబ్రవరి 14 -- కోలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితుడైన స్టార్ హీరో ధనుష్ తాజాగా ఒక భారీ వివాదంలో చిక్కుకున్నాడు. సినిమా షూటింగ్ ఆలస్యం కారణంగా తలెత్తిన ఆర్థిక నష్టాలకు బాధ్యత వహిస్తూ పర... Read More


బీఎస్సీ నర్సింగ్ చేయాలనుకుంటున్నారా? ఇకపై రూల్స్ మారాయ్.. నీట్ రాస్తేనే సీటు!

భారతదేశం, ఫిబ్రవరి 14 -- నాలుగేళ్ల బీఎస్సీ (నర్సింగ్) కోర్సులకు నీట్-యూజీ ద్వారా అడ్మిషన్లు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంలో వైద్య, ఆరోగ్య శాఖ సమర్పించిన ప్రతిపాదనను సీఎం చంద్రబాబు... Read More