భారతదేశం, మార్చి 27 -- Hyd IPL traffic Diversions: ఐపీఎల్ IPL మ్యాచ్‌ నేపథ్యంలో ఉప్పల్‌ రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్‌ స్టేడియంలో భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు రాచకొండ Rachakonda సీపీ తరుణ్‌ జోషి తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్‌ నేపథ్యంలో నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్టు పోలీసులు ప్రకటించారు.

రాచకొండ పోలీస్ కమిషనరేట్‌ పరిధిలో ఆంక్షలు Restrictions అమలు చేస్తున్నట్టు సీపీ తరుణ్ జోషి ప్రకటించారు. Uppal PS ఉప్పల్ ట్రాఫిక్ పిఎస్‌ లిమిట్స్‌ పరిధిలో ఉన్న ఉప్పల్ స్టేడియంలో సాయంత్రం ఏడున్నర నుంచి ఐపీఎల్ 2024 మ్యాచ్ జరుగనున్న నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లిస్తున్నట్టు ప్రకటించారు. మల్కాజిగిరి డీసీపీ పద్మజ, ట్రాఫిక్‌ డీసీపీ మనోహర్‌, ట్రాఫిక్‌ ఏసీపీ చక్రపాణిలతో కలిసి ట్రాఫిక్ ఆంక్షల్ని వివరించారు.

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని ఉప్పల్‌ ...